నింగికెగిసే సంబురం!
AMR NEWS TELANGANA/ WARANGAL INCHARGE:
అలరించనున్న కార్యక్రమాలు
మైదానంలో ఆహూతులను అలరించడానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఒకవైపు పతంగులు ఎగరుతుంటే మరో వైపు కళాకారులు తమ ఆటపాటలతో మరింత వినోదాన్ని పంచనున్నారు. మైదానం చుట్టూ ఫుడ్స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పసందైన రుచులతో వివిధ రకాల వంటకాల్ని అందుబాటులో ఉంచుతారు. సందర్శకులకు ప్రత్యేక గ్యాలరీని రూపొందించారు. సాయంత్రం 5 గంటలకు కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది.
మైదానంలో ఆహూతులను అలరించడానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఒకవైపు పతంగులు ఎగరుతుంటే మరో వైపు కళాకారులు తమ ఆటపాటలతో మరింత వినోదాన్ని పంచనున్నారు. మైదానం చుట్టూ ఫుడ్స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పసందైన రుచులతో వివిధ రకాల వంటకాల్ని అందుబాటులో ఉంచుతారు. సందర్శకులకు ప్రత్యేక గ్యాలరీని రూపొందించారు. సాయంత్రం 5 గంటలకు కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది.
Comments
Post a Comment